వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్లో జరుగుతున్న శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇప్పటివరకు 4.70 లక్షలకుపైగా భక్తులు పవిత్ర గుహను దర్శించుకున్నారు. జూలై 3న ప్రారంభమైన యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనుంది.
నిర్వహణ పనుల కారణంగా ప్రస్తుతం బాల్తల్ మార్గంలోనే యాత్ర కొనసాగుతోంది. యాత్ర సురక్షితంగా, సజావుగా సాగుతోందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
Comments
Loading comments...
