Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమర్‌నాథ్ యాత్రలో 4.7 లక్షల మంది దర్శనం

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Aug 06, 2026 2:52 PM ఆల్ ఇండియా జాతీయ
అమర్‌నాథ్ యాత్రలో 4.7 లక్షల మంది దర్శనం - Udayam Digital
జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న శ్రీ అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు 4.70 లక్షలకుపైగా భక్తులు పవిత్ర గుహను దర్శించుకున్నారు. జూలై 3న ప్రారంభమైన యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. నిర్వహణ పనుల కారణంగా ప్రస్తుతం బాల్తల్ మార్గంలోనే యాత్ర కొనసాగుతోంది. యాత్ర సురక్షితంగా, సజావుగా సాగుతోందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.

Comments

G
Loading comments...