Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రెండో దశ భూ సమీకరణ.. ఇప్పటివరకు 6,625 ఎకరాలే అప్పగింత

Follow Udayam on Google
vihar Aug 31, 2026 3:32 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
అమరావతి రెండో దశ భూ సమీకరణ.. ఇప్పటివరకు 6,625 ఎకరాలే అప్పగింత - Udayam
అమరావతి రెండో దశ భూ సమీకరణ కింద 7 గ్రామాల నుంచి 16,839 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 5,957 మంది రైతులు 6,625 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించారు. ఎండ్రాయి, కర్లపూడి, పెదమద్దూరు, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, పెదపరిమి, వడ్డమాను గ్రామాల రైతులు భూములు అందించారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా 10,213 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

Comments

G
Loading comments...