వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ మున్సిపాలిటీ నాలుగో వార్డులో కమిషనర్ రాజేష్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ ఈరమ్మ మద్దిలేటి ఆధ్వర్యంలో పెన్షన్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలని కౌన్సిలర్ సూచించారు.
కార్యక్రమంలో వెరిఫికేషన్ అధికారి టీ.ఈశ్వరయ్య, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

