వార్తలకు తిరిగి వెళ్లండి

హుకుంపేట మండలం ఉప్ప గ్రామానికి చెందిన మూడు నెలల బాబు అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అనారోగ్యంతో ఉన్న శిశువును కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్సీకి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు హుకుంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

