వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా సరుగుడు పంచాయతీలో మరో 36 హెక్టార్లలో మైనింగ్కు అనుమతిస్తే చారిత్రక అల్లూరి గుహలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన గిరిజనుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే 130.5 హెక్టార్లలో మైనింగ్ జరుగుతోంది.
కొత్త లీజుతో అల్లూరి సీతారామరాజు మన్యం పోరాట ప్రణాళికలు రచించిన ఏడు గుహలు కనుమరుగయ్యే ప్రమాదమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

