వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి కేకే–2 ఉపరితల గని నుంచి నూతన రైల్వే లైన్ నిర్మాణానికి మూడు నెలలుగా మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మట్టి తరలింపుతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ నష్టపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. టిప్పర్ల రాకపోకలతో రోడ్లపై దుమ్ము వ్యాపించి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Comments
Loading comments...

