వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయ లోపంతో చెరువులు, జలవనరుల భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. చందపల్లి శివారులోని గోమర్ కుంటలో స్థిరాస్తి వెంచర్ ఏర్పాటు చేసినట్లు స్థానికంగా ఫిర్యాదులు వచ్చాయి.
దస్తగీర్పల్లిలోని రెడ్ల కుంటలోనూ భూమి చదును చేసినట్లు సమాచారం. జలవనరులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని నీటిపారుదల అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

