వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరులో వ్యభిచార నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్కు పంపారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు.
రూ.50 వేల వసూళ్ల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. కాల్డేటా, సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

