వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన రూ.100 కోట్లకుపై విలువైన స్థలాలపై క్రయవిక్రయాల ఆరోపణలు ఉన్నాయి. భుక్తాపూర్ శివారులోని 32 ఎకరాల్లోని ప్లాట్లలో కొన్ని నిర్మాణాలు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. ఖాళీ ప్లాట్లలో క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. ఒక్కో ప్లాటు ధర రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు పలుకుతోంది. ఇవన్నీ మార్కెట్ ఆస్తులేనని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

