వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్ల వద్ద, బస్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రుల వద్ద నిలిపిన వాహనాలను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపారు.
వాహనాలకు లాక్లు, జీపీఎస్ ట్రాకర్లు ఉపయోగించాలని సూచించారు. చోరీ జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ నరసింహ తెలిపారు.
Comments
Loading comments...
