Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ ఆలయాలు: అభివృద్ధి శూన్యం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 21, 2026 6:45 AM మహబూబ్‌నగర్General
అలంపూర్ ఆలయాలు: అభివృద్ధి శూన్యం - Udayam
అలంపూర్ ఆలయాలకు ఏటా రూ.4 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా అభివృద్ధి కానరావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కనీస వసతులు కరువయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వర్షపు నీరు ఆలయంలోకి చేరుతోంది. పురావస్తు శాఖ నిబంధనలు, నిధుల కొరత సాకుతో సౌకర్యాల కల్పనను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...