వార్తలకు తిరిగి వెళ్లండి
'లేనిన్' ప్రమోషన్స్లో అఖిల్

హీరో అక్కినేని అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో సందడి చేశారు. తమ కొత్త చిత్రం 'లేనిన్' ప్రమోషన్స్లో భాగంగా విద్యార్థులతో ముచ్చటించారు.
ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని చిత్రమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలసి సరదాగా సెల్ఫీలు దిగారు.
Comments
Loading comments...