వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 20 ఏళ్ల పాటు తనకు సహకరించిన అభిమానులు, సహచరులు, మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు. దేశం తరఫున ఆడటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో రహానే భావోద్వేగానికి గురయ్యారు. మూడు ఫార్మాట్లలో కలిపి ఆయన 8 వేలకు పైగా పరుగులు చేశారు.
Comments
Loading comments...
