Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయ పనుల పరిశీలన

వైష్ణవి శర్మ Jul 20, 2026 9:56 AM విజయనగరంabout 19 hours ago
విమానాశ్రయ పనుల పరిశీలన - Udayam Digital
విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణ పనులను మంత్రులు పర్యవేక్షించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...