వార్తలకు తిరిగి వెళ్లండి
తగ్గనున్న విమానాశ్రయ చార్జీల భారం

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ యూజర్ డెవలప్మెంట్ ఫీజులు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ దేశీయ ప్రయాణికులు రూ. 700, అంతర్జాతీయ ప్రయాణికులు రూ. 1,500 విధిగా చెల్లిస్తున్నారు.
అయితే, విమానాశ్రయ టారిఫ్ల లెక్కింపు పద్ధతిలో రాబోయే సరికొత్త ప్రతిపాదిత మార్పులు ప్రయాణికులకు పెద్ద ఊరట కలిగించనున్నాయి. ఈ నయా విధానంతో భవిష్యత్తులో రుసుములు పెరిగే అవకాశం ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Loading comments...