వార్తలకు తిరిగి వెళ్లండి
లారీ ఢీకొని యువకుడి మృతి

ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ క్రాస్ రోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని నారాయణపురం గ్రామానికి చెందిన మెరుగు గోపి (22)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంతో ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...