వార్తలకు తిరిగి వెళ్లండి

కణేకల్లు క్రాస్లో ఈ నెల 25న 300 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మంత్రి నారా లోకేశ్ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎస్పీ జగదీశ్ శుక్రవారం రూట్ మ్యాప్ను పరిశీలించారు.
గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తోరణగల్లు చేరుకుని, అక్కడి నుంచి బళ్లారి, బొమ్మనహాళ్ మీదుగా కణేకల్లు క్రాస్కు లోకేశ్ చేరుకోనున్నారు.
Comments
Loading comments...

