వార్తలకు తిరిగి వెళ్లండి

మయన్మార్లోని సాగైంగ్ ప్రాంతంలో బౌద్ధ ఆశ్రమంపై జరిగిన సైనిక వైమానిక దాడిలో 14 మంది మృతిచెందారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.
మయౌంగ్ టౌన్షిప్లోని స్వెల్ లే ఓహ్ గ్రామంలో ఈ దాడి జరిగింది. బాధితులు వారం రోజుల ధ్యాన శిబిరంలో పాల్గొనేందుకు వచ్చినవారని స్థానిక వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

