వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐపీ హెల్త్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడంది.
ఈ నెల 31న కేంద్ర మంత్రి జేపీ నడ్డా విజయవాడ నుంచి వర్చువల్గా ప్రారంభించాల్సి ఉండగా, ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు ఆసుపత్రి పర్యవేక్షణాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ ల్యాబొరేటరీ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు మరిన్ని వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

