వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం సత్యసాయి బాబా వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులకు బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని, గురువారం డిప్యుటీ తహసీల్దార్ సురేష్ బాబు కు వినతిపత్రం అందించారు.
వాటర్ సప్లై నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ ఐదు నెలల బకాయి పడ్డ వేతనాలను చెల్లించాలని, వాటర్ సప్లై కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, చనిపోయిన మరియు రిటైర్డ్ అయిన కార్మికులకు గ్రాట్యూటీ ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

