Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుల కుటుంబాలకు సాయం

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:46 AM పల్నాడు General
మృతుల కుటుంబాలకు సాయం - Udayam
పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆటో ప్రమాదంలో మరణించిన 8 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా భావించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతిక శుక్లా ఈ ఆర్థిక సహాయం అందించారు.

Comments

G
Loading comments...