వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ మేధ (AI) సాయంతో పీహెచ్డీ పరిశోధన పత్రాలు సమర్పిస్తున్న విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గట్టి షాక్ ఇచ్చింది. అత్యాధునిక టర్నిటిన్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం పది నిమిషాల్లోనే ఏఐ కంటెంట్ను అధికారులు గుర్తిస్తున్నారు.
గడిచిన రెండేళ్లలో పరీక్షించిన థీసిస్లలో దాదాపు 40 శాతం ఏఐ ఆధారితమైనవేనని తేలింది. ఇకపై ఇలాంటి కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ల పాటు పీహెచ్డీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఓయూ హెచ్చరించింది.
Comments
Loading comments...

