వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికత వినియోగానికి కొత్త ముందడుగు పడింది. పంటలకు సోకే తెగుళ్లను తొలిదశలోనే గుర్తించేలా హైదరాబాద్ పరిశోధకులు ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేశారు.
వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి సంస్థ రూపొందించిన ఈ సాంకేతికతకు పేటెంట్ లభించింది. ఆకుల చిత్రాలను విశ్లేషించి 97.7 శాతం కచ్చితత్వంతో తెగుళ్లను గుర్తించి, నివారణ మందులను సూచించగలదు.
Comments
Loading comments...
