వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా మావల మండలానికి చెందిన తొడసం సృజన్ ఏఐ సాయంతో రామాయణ ఘట్టాన్ని గోండు భాషలో యానిమేషన్గా రూపొందించారు. దశరథుడి మరణ వార్తను భరతుడికి తెలియజేసే ఘట్టాన్ని తొలిసారిగా ఈ రూపంలో ఆవిష్కరించారు.
త్వరలో రామాయణంలోని అన్ని ఘట్టాలను గోండు భాషలో ఏఐ యానిమేషన్గా రూపొందిస్తానని సృజన్ తెలిపారు. గోండు భాష పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసలు అందుకుంటోంది.
Comments
Loading comments...

