Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిప్రమాద బాధిత భీమయ్యను పరామర్శించిన ఎర్ర శేఖర్

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 6:57 PM మహబూబ్‌నగర్General
అగ్నిప్రమాద బాధిత భీమయ్యను పరామర్శించిన ఎర్ర శేఖర్ - Udayam
రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కూలీ భీమయ్య కుటుంబాన్ని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ శనివారం పరామర్శించారు. వారు కూలి పనులకు వెళ్లిన సమయంలో ముదిరాజ్ భవన్లో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగి ఇంట్లోని వస్తువులు, కష్టపడి సంపాదించిన డబ్బు దగ్ధమయ్యాయి. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎర్ర శేఖర్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...