వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో రూ.52.20 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆస్పత్రిని ఈ ఏడాదిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్మిస్తున్నారు.
కొత్త ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్, తలసీమియా వార్డు, మెడికల్, ఆర్థో, జనరల్ సర్జరీ విభాగాలతో పాటు మూడు ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...
