వార్తలకు తిరిగి వెళ్లండి
మైనార్టీస్ గురుకులాల్లో అడ్మిషన్ల వేట

వనస్థలిపురంలోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. పాఠశాల విభాగంలో 5 నుంచి 8వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్లో చేరడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇక ఇంటర్లో MEC, CEC, ACE కోర్సుల్లో చేరదలచిన వారికి ముందస్తు ఇంటర్వ్యూ ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు 7995057884 నంబర్లో సంప్రదించవచ్చు.
Comments
Loading comments...