వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదిలాబాద్కు భారీ విమానాశ్రయం

ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,278.14 కోట్లు మంజూరు చేసింది. పౌర విమానాశ్రయంతో పాటు భారత వాయుసేన వ్యూహాత్మక కేంద్రంగా ఇది అభివృద్ధి కానుంది.
ఈ ప్రాజెక్టు కోసం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నారు. భూసేకరణ, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా జారీ చేసింది.
Comments
Loading comments...