Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్యాపకురాలికి డాక్టరేట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 30, 2026 7:38 PM గుంటూరుGeneral
అధ్యాపకురాలికి డాక్టరేట్ - Udayam
వింజనంపాడు ఓ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగానికి చెందిన శిఖాకొల్లి రాగిణి NBFC డిజిటల్ పరివర్తన నియంత్రణ కార్యాచరణ, వినియోగదారుల ఫలితాలపై పరిశోధన పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ డా.అడ్డాడా నరసింహారావు పట్టాను అందజేశారు. ఆమెను కోయి సుబ్బారావు అభినందించారు.

Comments

G
Loading comments...