వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలంలోని కొరటికల్,లింగంపల్లి, మామడ, పోతారం గ్రామాలను కలుపుతున్న ప్రధాన రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలకు అద్వాన స్థితికి చేరుకున్నాయి. రోడ్డుపై తారుపై పెచ్చులు ఊడి నడవలేని దుస్థితికి చేరుకున్నాయని వాహనదారులు,స్థానికులు పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ఈ రోడ్డులను మరమ్మతులు చేయాలని కోరారు. రాత్రి సమయాలలో ఏర్పడ్డ గోతులలో వాహనాలు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
Comments
Loading comments...

