Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధునాతన సాంకేతికతపై గీతం అధ్యాపకులకు శిక్షణ

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 20, 2026 7:32 PM సంగారెడ్డిGeneral
అధునాతన సాంకేతికతపై గీతం అధ్యాపకులకు శిక్షణ - Udayam
పటాన్చెరు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ అధ్యాపకులకు మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌పై మూడు రోజుల కార్యశాలను నిర్వహించారు. మ్యాట్‌ల్యాబ్‌ ఆధారిత సాంకేతికతలపై ఆచరణాత్మక శిక్షణ అందించారు. మ్యాథ్‌వర్క్స్‌ సీనియర్‌ ట్రైనింగ్‌ ఇంజనీర్‌ డాక్టర్‌ శుభోబ్రత భట్టాచార్య శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...