Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి అచ్చెన్న

Follow Udayam on Google
RAGHU SKLM Sep 11, 2026 6:22 PM శ్రీకాకుళంGeneral
అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి అచ్చెన్న - Udayam
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో అధికారులు మత్స్యకారుల విషయంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ సముద్రంలోకి వేటకు వెళితే వెంటనే తిరిగి రావాలని ఆయన సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఎప్పటికప్పుడే మత్స్యకారులకు తెలియజేయాలన్నారు.

Comments

G
Loading comments...