వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచుల హక్కులను హరిస్తున్నారని మండిపడుతూ కోనాయిగూడెం సర్పంచ్ ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.. ఎంపీడీవో, ఎంపీఓలు కావాలనే బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.
సర్పంచుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు.. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు.
Comments
Loading comments...

