Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తున్నదా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 30, 2026 12:01 PM విశాఖపట్నంGeneral
అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తున్నదా - Udayam
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో కీలక బాధ్యత కలిగిన జీవీఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించకపోతే, దాని వెనుక కారణం ఏమిటన్న సందేహాలు సహజంగానే తలెత్తుతాయి.

Comments

G
Loading comments...