వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ఆనందంగా జరుపుకునేలా డీజే నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ సూచించారు.
ఈ మేరకు డీజే నిర్వాహకులను పోలీస్ స్టేషన్కు పిలిపించి పలు సూచనలు చేశారు. మహారాష్ట్రకు చెందిన అధిక శబ్దం చేసే డీజే వ్యవస్థలను ప్రోత్సహించవద్దని డీజేల్లో అధిక సంఖ్యలో ప్రెషర్ మిడ్లు ఏర్పాటు చేసి శబ్ద తీవ్రతను పెంచవద్దని సూచించారు.
Comments
Loading comments...

