వార్తలకు తిరిగి వెళ్లండి

అడవులను కాపాడుకుంటేనే అందరికీ రక్షణ ఉంటుందని జన్నారం అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మమత అన్నారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని శుక్రవారం జన్నారం అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది, వాచర్లతో కలిసి రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు, సిబ్బంది వాచర్లు కలిసి మొక్కలకు రాఖీలు కట్టారు.
అడవులు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలిని సమస్త జీవ రాశులకు అందిస్తాయన్నారు.
Comments
Loading comments...

