Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో రూ.101 కోట్లతో మంచినీటి పథకం

Follow Udayam on Google
C.JHAN Aug 26, 2026 2:49 PM బాపట్లGeneral
అద్దంకి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.101 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. బొమ్మనంపాడు, వేలమూరిపాడు లేఅవుట్లలో నాలుగు ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి.

Comments

G
Loading comments...