వార్తలకు తిరిగి వెళ్లండి
అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ రవీంద్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై, 49 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై వారి అభిప్రాయాలు స్వీకరించారు.
వచ్చిన సూచనలతో కలెక్టర్కు నివేదిక పంపుతామని, ఈ నెల 13న తుది జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

