వార్తలకు తిరిగి వెళ్లండి
అద్దంకి ఎన్టీఆర్ కాలనీ భూకబ్జాలపై వైకాపా ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ మండిపడ్డారు. మంచి పనులను స్వాగతిస్తామని, కబ్జాలను సహించేది లేదని స్పష్టం చేశారు.
ఎకరాలు ఆక్రమించేశారని, కొత్తవి ఆక్రమించవద్దంటూ ఇటీవల మంత్రి గొట్టిపాటి చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేమిటని ఆయన నిలదీశారు.
Comments
Loading comments...

