వార్తలకు తిరిగి వెళ్లండి
అద్దంకి నామ్ రోడ్డుపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ సుబ్బరాజు నేతృత్వంలో బుధవారం భవాని సెంటర్ వద్ద సుమారు పది మంది పోలీసు సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
ఇది ప్రధాన రాష్ట్ర రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

