Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడెల్లి ఆలయంలో 14న హుండీల లెక్కింపు ప్రక్రియ

Follow Udayam on Google
Naresh Aug 12, 2026 10:17 AM నిర్మల్General
అడెల్లి ఆలయంలో 14న హుండీల లెక్కింపు ప్రక్రియ - Udayam
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మహా పోచమ్మ ఆలయ హుండీలను ఈ నెల 14న (శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు ఆలయ ప్రాంగణంలో తెరవనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి గల భక్తులు, ప్రజలు సముచిత సమయానికి ఆలయ ప్రాంగణానికి హాజరుకావాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...