Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినిని కొట్టిన ఘటనపై చర్యలకు ఆదేశం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 31, 2026 1:08 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
విద్యార్థినిని కొట్టిన ఘటనపై చర్యలకు ఆదేశం - Udayam
ఆళ్లపల్లి మండలం రాఘవపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినిని ఉపాధ్యాయురాలు కొట్టిన ఘటన గ్రామసభలో చర్చకు వచ్చింది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో తెలిపారు. మూడో తరగతి విద్యార్థినిని మూడు రోజుల క్రితం ఉపాధ్యాయురాలు కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. గత వారం ఉపాధ్యాయురాలు పాఠశాలకు సక్రమంగా హాజరుకావడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...