Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గంలో ఎకరం భూమి రూ.264 కోట్లు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 6:35 PM హైదరాబాద్General
రాయదుర్గంలో ఎకరం భూమి రూ.264 కోట్లు - Udayam
హైదరాబాద్ రాయదుర్గంలో ఎకరం భూమి రికార్డు ధర పలికింది. పాన్‌మక్తాలోని సర్వే నంబర్ 83/1లో 5.25 ఎకరాలకు టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరం రూ.264 కోట్లకు అమ్ముడైంది. మొత్తం భూమిని ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకుంది. మేలో ఇదే ప్రాంతంలో ఎకరం రూ.237 కోట్లు పలికింది.

Comments

G
Loading comments...