వార్తలకు తిరిగి వెళ్లండి
ఏసీపీ భార్య ఉరివేసుకుని మృతి

సికింద్రాబాద్లోని తన నివాసంలో చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కుటుంబ కలహాలు మరియు అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...