Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ లక్ష్యాలు పూర్తి చేయాలి: కమిషనర్ నందన్

Follow Udayam on Google
మానస శర్మ Aug 04, 2026 5:42 PM నెల్లూరుGeneral
రెవెన్యూ లక్ష్యాలు పూర్తి చేయాలి: కమిషనర్ నందన్ - Udayam
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ రెవెన్యూ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2026-27 మొదటి అర్థ సంవత్సరం సెప్టెంబరు నాటికి నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాలను పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...