వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట టంగాపూర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వినూత్న ఆలోచనతో ఆకట్టుకుంటోంది. సమగ్ర ఓటరు సర్వేపై అవగాహన కల్పించేలా వినాయకుడి చేతిలో ఓటరు ఫారం ఉంచి, ప్రజలకు అందిస్తున్నట్లుగా ఏర్పాటు చేశారు.
మండపాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకుని యువతను అభినందించారు. పండుగ వేళ ప్రజలకు ఉపయోగకరమైన అంశంపై అవగాహన కల్పించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

