వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట సొసైటీ పరిధిలోని నర్సింగ్రావుపల్లి గోదాంలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ తెలిపారు.
రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా యాప్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ చేసుకున్న రైతులు సంబంధిత కేంద్రం వద్ద యూరియాను పొందాలన్నారు.
Comments
Loading comments...

