వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో కుటుంబ కలహాల నేపథ్యంలో కరెంట్ వైర్ పట్టుకుని భార్యను బెదిరించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అగాడి స్ట్రీట్కు చెందిన రమేశ్, సువర్ణ దంపతులు ఈ నెల 4న గొడవపడినట్లు సమాచారం. ఈ క్రమంలో రమేశ్ కరెంట్ వైర్ పట్టుకోగా షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడైంది.
Comments
Loading comments...

