వార్తలకు తిరిగి వెళ్లండి

దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద సోమవారం రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనంలో వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. భద్రాచలం-చర్ల ప్రధాన రహదారి తీవ్రంగా ధ్వంసమైన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

