వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న నాలుగు వాహనాలు వరుసగా ఢీకొని ఇద్దరు మృతి చెందారు. నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై అయ్యపరెడ్డిపాళెం మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
మదనపల్లె నుంచి టమాటా బాక్సులతో నెల్లూరుకు వెళ్తున్న టాటా ఏస్ లారీ వెనుక ఇరుక్కొని నుజ్జునుజ్జయింది.
Comments
Loading comments...

